Saturday, April 27, 2024

కళాకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : సునీతా రెడ్డి

ఆలేరు, (ప్రభ న్యూస్) : కళాకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆలేరు పట్టణంలో ఏఎన్ఆర్ గార్డెన్ లో ఒగ్గు కళాకారుల సంక్షేమ సంఘం, యాదాద్రి భువనగిరి జిల్లా భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఒగ్గు కథ మహోత్సవం-2021 నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement