Friday, April 26, 2024

గోమాత ప్రాణం తీసిన దుర్మార్గులు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్ చర్ల నుండి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి ఓవర్ లోడు తో వెడుతున్న TS 29 T 3497 బండి లో ఉన్న 5 ఎద్దులను భద్రాచలం పోలీస్ వారు పట్టుకొని పాల్వంచ అన్నపూర్ణ గో సంరక్షణ సమితి వారికి అప్పగించారు. బండి లో 6 ఎద్దులు ఉండగా, ఒక ఎద్దు బండ్లోనే చనిపోయింది. ఎద్దులను దుర్మార్గులు కబేళాకు తరలిస్తూ పట్టుబడ్డారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు పట్టుకుని కొన్ని ఎద్దులకు విముక్తి కలిగించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement