Tuesday, May 7, 2024

సంగారెడ్డి జిల్లాలో ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య

ఓ ప్రేమజంట ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విషాద ఘ‌ట‌న‌ సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మునిప‌ల్లి మండ‌లంలోని కొంపేట్ ప‌ల్లి శివారులో ప్రేమ‌జంట ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement