Sunday, May 5, 2024

కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయుల ధర్నా

ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించి నెలకొన్న అనిచ్చితిని తొలగించాలని….లోకల్ వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు ఈరోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీనియారిటీ జాబితాకు సంబంధించి తప్పులు దొర్లుతున్నాయ‌ని, వాటిని సవరించాలని కోరారు. బదిలీల్లో లోకల్ టీచర్లకు అన్యాయం జరుగుతోందని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నాన్ లోకల్స్ 50 శాతం వరకు ఉన్నారని సీనియారిటీ జాబితాలో వారే ముందున్నారని ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement