Thursday, May 9, 2024

టిడిపి హయాంలోనే ఎల్బీనగర్ అభివృద్ధి: టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వీ కృష్ణ ప్రసాద్…

హైదరాబాద్ తూర్పు ప్రతినిధి, ఆగస్టు 26.: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి శ్రేణులంతా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎల్బీనగర్ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వి కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు.. ఎల్బీనగర్ నియోజకవర్గం టిడిపి హయాంలోనే ఎంతో అభివృద్ధి సాధించిందని ఆయన గుర్తు చేశారు..

కాగా, శ‌నివారం హయత్ నగర్ డివిజన్ కు చెందిన నూతన కమిటీని ప్రకటించారు. డివిజన్ నూతన అధ్యక్షులుగా విజయ్ నేత, ప్రధాన కార్యదర్శి గా కష్యాప్, ఉపాధ్యక్షులు గా హరి, ప్రసాద్ హాజ్రాట్ నాయుడు, యువత అధ్యక్షులుగా కే శ్రీను, గా శాసంక్, మహిళా అధ్యక్షులుగా భాగ్య రాణి, ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ గా దుర్గ ప్రసాద్ లను నియమించారు. ఈ సందర్భంగా డివిజన్ కమిటీని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement