Thursday, May 9, 2024

తుమ్మలను కలసిన తాటి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలోని గుండుగులపల్లి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగృహంలో ఆదివారం అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే ,టిపిసిసి ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు కలిశారు . తుమ్మలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లు , భవిష్యత్తులో కలసి పని చేద్దాం అని తాటి వివరించినట్లు తెలిసింది .

Advertisement

తాజా వార్తలు

Advertisement