Saturday, May 4, 2024

Breaking: లంచానికి మ‌రిగిన స‌బ్ రిజిస్ట్రార్‌.. ఏసీబీ వ‌ల‌కు చిక్కిండు!

మేడ్చ‌ల్‌, మ‌ల్కాజిగిరి జిల్లాలోని ఘ‌ట్‌కేస‌ర్‌లో ఏసీబీ రైడ్స్ జ‌రిగాయి. స‌బ్‌రిజిస్ర్టార్ ఆఫీసులో లంచం తీసుకుంటున్న స‌మాచారం మేర‌కు అధికారులు వ‌ల ప‌న్నారు. దీంతో ఘ‌ట్‌కేస‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ సీతారం ఏసీబీ ప‌న్నిన వ‌ల‌లో చిక్కారు. ఓ వ్య‌క్తి నుంచి 70 వేలు లంచం తీసుకుంటుండ‌గా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. సోమ‌వారం సాయంత్రం 8 గంట‌ల స‌మ‌యంలోనూ ఇంకా ఆఫీసులో సోదాలు కొన‌సాగుతున్న‌ట్టు తెలుస్తోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement