Tuesday, May 7, 2024

FLASH: ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ఈత కోసం వెళ్లిన ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు మృతి చెందాడు. ఈత రాకపోవడంతో యమంకి శ్రీనాథ్ (15) విద్యార్థి మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు విద్యార్ధులు భయంతో ఇంటికి పరుగులు తీసారు. మృతుడు ఇటుకాలపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతుడి దేహాన్ని నర్సంపేట మార్చురీకి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement