Tuesday, May 7, 2024

Breaking : అజ్మీర్ ష‌రీఫ్ ద‌ర్గాని సంద‌ర్శించిన‌.. స్పీక‌ర్ పోచారం.. గుత్తా సుఖేంద‌ర్

నేడు రాజస్థాన్ లోని ప్రముఖ అజ్మీర్ షరీఫ్ దర్గాని సందర్శించారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా చద్దర్.. పువ్వులను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.. కాగా వారి వెంట ఉమ్మడి నిజామాబాద్ జిల్లాDCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి , బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు. త‌దితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement