Saturday, April 27, 2024

TS : బెల్టు షాపుల‌పై ఎస్వోటీ పోలీసుల దాడులు.. రూ.9.43 లక్షల విలువైన మ‌ద్యం సాధీనం…

హైద‌రాబాద్‌లో బెల్టుషాపుల‌పై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వ‌హిస్తున్నారు. హోళీ సంద‌ర్భంగా వైన్స్ షాపులు బంద్ నేప‌థ్యంలో బెల్టుషాపుల‌పై పోలీసులు న‌జార్ వేశారు. ఈ క్ర‌మంలోనే ఇవాళ ఏక‌కాలంలో 29బెల్టుషాపుల‌పై దాడులు నిర్వ‌హించారు.

- Advertisement -

ఈ దాడుల్లో రూ.9.43 లక్షల విలువైన దాదాపు 859 లీటర్ల మద్యాన్ని స్వధీనం చేసుకున్నారు. అనంతరం బెల్టు షాపుల నిర్వహకులపై కేసులు నమోదు చేసి ఆయా స్టేషన్లకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement