Monday, May 6, 2024

Singareni ఎన్నికల వేళ టీబీజీకేఎస్‌కు భారీ షాక్

సింగరేణిలో అధికారిక గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ సంఘం అధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య లు రాజీనామా చేశారు.

వాళ్లంతా ఐఎన్టీయూసీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.. మరో 5 రోజుల్లో సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు జరగనుండగా.. వేగంగా పరిణామాలు మారుతుండటంతో కార్మిక సంఘం ఆయోమయంలో పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement