Saturday, April 27, 2024

Singareni CMD: కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని క‌లిసిన సింగ‌రేణి సీఎండీ.. ప్ర‌గ‌తి నివేదిక అంద‌జేత‌

కేంద్ర‌బొగ్గుశాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషిని సింగ‌రేణి ఇంఛార్జీ సీఎండీ బ‌ల‌రాం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. గురువారం ఉద‌యం ఢిల్లీలోని కేంద్ర‌మంత్రి నివాసంలో ఆయ‌న‌ను క‌లిసి సింగ‌రేణి పనితీరును వివ‌రించారు.

సింగ‌రేణిలో రాష్ట్రం 51శాతం, కేంద్రం 49శాతం వాటా క‌లిగి ఉన్నాయ‌ని తెలిపారు. అనంత‌రం ప్ర‌గ‌తి నివేదిక‌ను కేంద్ర‌మంత్రికి అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement