Friday, May 3, 2024

All Safe – స్కూల్ బస్సు బోల్తా విద్యార్థులకు గాయాలు

మహబూబ్నగర్( ప్రభ న్యూస్) మహబూబ్నగర్ మౌంట్ బాసిల్ స్కూల్ బస్సు బోల్తా 20 మంది విద్యార్థులకు గాయాలు ఎస్వీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కాలం చెల్లిన బస్సులు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణ

Advertisement

తాజా వార్తలు

Advertisement