Saturday, May 4, 2024

ఆధ్యాత్మిక సేవ మండలి ఆధ్వర్యంలో రుద్రాభిషేకం

వికారాబాద్, (ప్రభ న్యూస్): ఆధ్యాత్మిక సేవ మండలి వికారాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివరాం నగర్ శ్రీ సంతోషి మాత ఆలయంలో రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు రుద్రాభిషేకం నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతి రోజు ఈ కార్యక్రమం ఉదయం ఆరున్నర గంటల నుండి ఎనిమిది గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు గాయకుడు రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో హలో వెంకటేష్ రమేష్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సదానంద్ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీదేవి, స్వాతి, ఇతరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement