Thursday, April 25, 2024

రెండు డీసీఎంలు ఢీ..దగ్ధమయిన వాహనాలు..

నల్లగొండ జిల్లాలో ఘోరు రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్ పల్లి మండలంలోని లింగోటం వద్ద రెండు డసీఎం వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. అయితే వాహనాలు ఢీకొన్న అనంతరం మంటలు చెలరేగాయి.. దీంతో రెండు వాహనాలు పూర్తిగా మంట్లలో దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను నార్కట్‌పల్లిలోని కామినేని దవాఖానకు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడినవారికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: వాట్సప్ గ్రూప్ లో పోర్న్ వీడియో కలకలం..షాక్ అయిన మహిళలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement