Saturday, April 27, 2024

TS : నేటి నుంచి టెట్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌…

ఇవాళ్టి నుంచి ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్రారంభం కానుంది. అప్లై చేసుకునే ప్రభుత్వ టీచర్లు కచ్చితంగా విద్యా శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు.

లేదంటే నిబంధనలు ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తామన్నారు. కాగా, ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎంలుగా పదోన్నతి పొందాలంటే టెట్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement