Saturday, April 27, 2024

రంగారెడ్డి జిల్లాలో తల్లీకూతుళ్ల ఆత్మహత్య..

తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో తల్లీ కూతుళ్లు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. మృతులు ఆగమ్మ (55), మనోహరి (36)గా గుర్తించారు. 5రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement