Saturday, April 27, 2024

Vikarabad: కాలేజీలో సరైన వసతులు లేవని ధర్నా.. విద్యార్థి నాయకుల అరెస్ట్

వికారాబాద్ టౌన్, ఆగస్టు 21 (ప్రభన్యూస్): వికారాబాద్ శ్రీ అనంత పద్మనాభ డిగ్రీ కళాశాలలో సరైన వసతులు లేవని ఇవాళ రోడ్డుపై విద్యార్థులు బైఠాయించి ధర్నా చేస్తున్నారు. విద్యార్థులకు మద్దతుగా విద్యార్థి సంఘాల నాయకులు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో పాటు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈసందర్భంగా విద్యార్థి నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement