గుండెపోటుతో విద్యార్థి మృతిచెందిన విషాద ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సీఎంఆర్ కాలేజీలో విద్యార్థికి గుండెపోటు వచ్చింది. కాలేజి ఆవరణలోనే ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి గుండెపోటుతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా విద్యార్థి మృతిచెందాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement