Monday, May 6, 2024

సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకి వినతి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు.ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్సీ సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయుకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement