Monday, April 29, 2024

మున్సిపల్‌ సిబ్బందికి వ్యాక్సినేషన్‌

కుత్బుల్లాపూర్‌ : అపోహలను నమ్మద్దని ప్రతిఒక్కరు కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని దుండిగల్‌ మున్సిపల్‌ కమీషనర్‌ భోగిశ్వర్లు అన్నారు. దుండిగల్‌ మున్సిపల్‌ సిబ్బంది అందరికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఆయన దగ్గరుండి మరి వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్‌ వ్యాక్సిన్‌తో కరోనా నివారణ మార్గమని తెలియజేశారు. కరోనా మళ్లిd తీవ్రతరం అవుతున్న సమయంలో మున్సిపల్‌ సిబ్బంది తప్పకుండా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement