Friday, April 26, 2024

మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసిన ఎమ్మెల్యే ఆనంద్

నూతన వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఈరోజు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆనంద్ ని సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జిల్లాలో పార్టీ అభ్యున్నతికి పాటుపడాలని మంత్రి సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement