Thursday, May 2, 2024

తుల్జా భవానిని దర్శించుకున్న మంత్రులు… సబితారెడ్డి, సత్యవతి రాథోడ్

తుల్జాపూర్ తుల్జా భవాని అమ్మవారిని కుటుంభ సభ్యులతో కలిసి రాష్ట మంత్రులు సబితా ఇంద్రారెడ్డి ,సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో దర్శనం చేసుకున్నారు. దేవాలయ పూజారులు పూర్ణ కుంభంతో మంత్రులకు స్వాగతం పలికారు. అమ్మవారి ఫోటోలు అందించారు. సకాలంలో వర్షాలు కురిసి తెలంగాణ రాష్ట్రం సస్యశామలంగా తులతూగాలని మంత్రులు సబితారెడ్డి…సత్యవతి రాథోడ్ కోరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement