Saturday, April 27, 2024

జడ్పీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు

వికారాబాద్ జిల్లా జడ్పీ కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, జెడ్పీ ఛైర్ ప‌ర్స‌న్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి హాజరయ్యారు. భవన నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి , ఎమ్మెల్యేలు ఆనంద్, యాదయ్య, మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement