Monday, May 6, 2024

ద‌ళిత బంధుపై మంత్రి సబితారెడ్డి సమీక్ష

వికారాబాద్ : దళిత బంధుపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ స‌మీక్ష‌కు కలెక్టర్ నిఖిల, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి కృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement