Monday, April 29, 2024

అజీజ్ నగర్ లో కమ్యూటీ హాల్ ను ప్రారంభించిన మంత్రి సబితారెడ్డి

చేవెళ్ల నియోజకవర్గంలో రాష్ట విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. మొయినాబాద్… నవాబ్ పీట్ మండలాల్లో ప్రారంభోత్సవాలు…శంకుస్థాపనలు చేయనున్నారు. ముందుగా మొయినాబాద్ మండలంలోని అజీజ్ నగర్ గ్రామంలో కమ్యూనిటీ హాల్… సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య… ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement