Monday, May 20, 2024

బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి సబితారెడ్డి పర్యటన

రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ బాలాపూర్ గ్రామంలో రూ.1కోటి 20 లక్షలతో స్కూల్ భవన నిర్మాణానికి శంకస్థాపన చేశారు. 18వ డివిజన్ సాయినగర్ కాలనీ లో రూ.14 లక్షలతో సీసీ రోడ్డు పనులకు మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement