Tuesday, May 14, 2024

నిరుద్యోగ శిక్షణా శిబిరాన్ని సందర్శించిన మంత్రి మల్లారెడ్డి

నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాన్ని రాష్ట కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సందర్శించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఫీర్జాతీగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇటీవల కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించిన విషయం తెలిసిందే. కోచింగ్ సెంటర్ ను సందర్శించిన సంద‌ర్భంగా విద్యార్థులతో ముచ్చటించి వారికి అందిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. బాగా కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement