Tuesday, April 30, 2024

భర్త వేధింపులు తట్టుకోలేక… భార్య ఇద్దరు పిల్లలు ఆత్మహత్య

భ‌ర్త వేధింపులు త‌ట్టుకోలేక భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న మేడ్చ‌ల్ జిల్లాలో చోటుచేసుకుంది. మేడ్చల్ మండలంలోని రాజబొల్లారం గ్రామానికి చెందిన బ్రాహ్మనపల్లి బిక్షపతి వేధింపులు తట్టుకోలేక భార్య మమత (28) కూతురు (3), కుమారుడు (1), బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే పెద్ద కుమారుడు క్షేమంగా బయటపడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement