Thursday, May 9, 2024

Breaking: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. 3.5కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రయాణీకుడు దుబాయ్ నుంచి తెచ్చి ఎయిర్ పోర్టు ఉద్యోగికి తెచ్చి ఇచ్చాడు. ఆ బంగారాన్ని తరలిస్తుండగా ఎయిర్ పోర్టు ఉద్యోగిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 3.5కిలోల బంగారాన్ని సీజ్ చేసి, ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement