Sunday, April 28, 2024

పోలవరంపై అంబటి రాంబాబు సమీక్ష

రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై రాష్ట్ర‌ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేవంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఈఎన్సీ నారాయణ రెడ్డి, సీఈ సుధాకర్ బాబు,ఈఎన్సీ క్యాలిటీ కంట్రోల్ అర్. సతీష్ కుమార్, ఐటీడీఏ పీఓ ప్రవీణ్ అదిత్య తదితరులు పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌పై మంత్రి అధికారుల‌తో చ‌ర్చించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement