Sunday, April 28, 2024

ఘనంగా సీతారాముల కళ్యాణం : హాజరైన మంత్రి మల్లారెడ్డి

కీసర మండలం రాంపల్లి దాయర గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ సామెత ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. రాష్ట కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ముఖ్య అతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్యాణం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, ఎంపీపీ ఇందిరా, ఎంపీటీసీలు, సర్పంచులు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement