Thursday, May 2, 2024

Breaking : క‌ర్ణాట‌కలో మ‌రో వివాదం – మ‌సీదులో అజాన్ పై నిర్ణ‌యం తీసుకుంటాం – సీఎం

క‌ర్ణాట‌క‌లో రోజుకో వివాదం చెల‌రేగుతోంది. మ‌సీదులో అజాన్ పై శ్రీరామ్ సేన , బ‌జ‌రంగ్ ద‌ళ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. లౌడ్ స్పీక‌ర్ల శ‌బ్దాన్ని నియంత్రించాల‌ని డిమాండ్ చేశారు. సౌండ్ విష‌యంలో హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఏప్రిల్ 13లోపు అమ‌లు చేయాల‌ని శ్రీరామ్ సేన పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. లౌడ్ స్పీక‌ర్ల విష‌యంలో హైకోర్టు ఆదేశాలు అమ‌లు చేస్తామ‌ని ఆ రాష్ట్ర సీఎం చెప్పారు. అంద‌రినీ క‌లుపుకొని నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement