Sunday, April 28, 2024

ప్రతిఒక్కరూ ఫిజికల్ ఫిట్నెస్ పై ఫోకస్ పెంచాలి : కేటీఆర్

ప్రతిఒక్కరూ ఫిజికల్ ఫిట్నెస్ పై ఫోకస్ పెంచాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లాలో మినీ స్టేడియంను మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… 25ఏళ్లుగా మూతపడిన స్టేడియంను రూ.కోటి 80లక్షలతో ఆధునీకరించామన్నారు. మరో రెండు కోట్లతో ఇంకా డెవలప్ చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement