Thursday, May 2, 2024

అభివృద్ధి పనులకు స‌బితారెడ్డి శంకుస్థాపన

రాష్ట్ర మంత్రులు స‌బిత ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి మ‌ మహేశ్వరం నియోజకవర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని జల్ పల్లి మునిసిపాలిటి పరిధిలో వివిధ అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఈరోజు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డితో పాటు చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనీ హామీలను కూడా పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ మున్సిపల్ కార్మికులతో కలిసి కూర్చుని భోజనం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement