Sunday, May 5, 2024

ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విద్యార్థుల‌కు స‌ర్టిఫికెట్ల‌ను అంద‌జేసిన‌ క‌మిష‌న‌ర్ భోగిశ్వ‌ర్లు

ఈరోజు మున్సిపల్ కమీషనర్ పి.భోగిశ్వర్లు స్వచ్ఛ‌ సర్వేక్షన్ -2022లో భాగంగా, మున్సిపల్ పరిధిలోని గాగిల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠ‌శాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబ‌రిచిన పాఠ‌శాల విద్యార్థినీ, విద్యార్థుల‌కు సర్టిఫికేట్ల‌ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ సాత్విక్, పాఠ‌శాల ప్రధానోపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement