Thursday, May 2, 2024

TS : ప‌రీక్ష కేంద్రాన్ని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్

శంషాబాద్, మార్చి 18(ప్రభ న్యూస్) : ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష కేంద్రాన్ని కెల‌క్ట‌ర్ శ‌శాంక్ త‌నిఖీ చేశారు. శంషాబాద్ మున్సిపాలిటిలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఏర్పాటు చేసిన ప‌రీక్ష కేంద్రాన్ని ఆయ‌న ప‌రిశీలించారు. ప‌రీక్ష జ‌రుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

విద్యార్థుల‌కు ప‌రీక్ష స‌మ‌యంలో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూసుకోవాల‌ని సిబ్బందికి సూచించారు. ప‌రీక్ష కేంద్రం ప‌రిస‌రాల్లో ఎలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకుండా చూసుకోవాల‌ని పోలీసుల‌కు తెలిపారు. ఆయ‌న వెంట శంషాబాద్ ఎమ్మార్వో నాగమణి తదితర అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement