Thursday, May 2, 2024

ACB Rides: రూ.20వేలు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ బిల్ క‌లెక్ట‌ర్

రంగారెడ్డి తుర్కయంజాల్ లో ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. రూ.20వేలు లంచం తీసుకుంటై బిల్ కలెక్టర్ నరేష్ పట్టుబడ్డాడు. ఇంటి హౌస్ నెంబర్ కోసం ఓ వ్యక్తిని న‌రేష్ రూ.20వేలు డిమాండ్ చేశాడు. అయితే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు దొరికిపోయాడు. మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రికార్డులు తనిఖీలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement