Sunday, April 28, 2024

ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి : పాల్గొన్న‌ మంత్రి సబితారెడ్డి

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 111వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాల యాదయ్య, జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, బిసి కమిషన్ మెంబర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణ గౌడ్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ రమేష్, ఎంపీపీ చంద్రకళ, స్థానిక నాయకులు రాజలింగం, మల్లేశం, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement