Sunday, May 5, 2024

Breaking: యాదాద్రిలో ఆలయ ఈవో గీతారెడ్డి ఓవరాక్షన్…

ప్రముఖ పుణ్యక్షేత్రం ఆలయ ఈవో గీతారెడ్డి తీరుపై జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. మీడియాపై ఆంక్షలు ఎత్తేయాలంటూ ఘాట్ రోడ్డు వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను పోలీసుల చేత అరెస్ట్ చేయించారు. అరెస్టులకు నిరసనగా యాదగిరిగుట్ట పీఎస్ ఎదుట జర్నలిస్టుల నిరసన తెలిపారు. జర్నలిస్టులకు మద్దతుగా ధర్నాలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం సహా అన్ని పార్టీల నేతలు కూర్చుకున్నారు. జర్నలిస్టు నిరసనకు సంఘీభావం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement