Saturday, May 4, 2024

ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాల‌ని కోరుతూ ఎఎన్ఎంలు మోకాళ్ల‌పై నిర‌స‌న

వికారాబాద్, ఆగస్టు 13 (ప్రభ న్యూస్): ఏఎన్ఎంలను లను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని పని భారం తగ్గించాలని రద్దు చేయాలని వికారాబాద్ లో ఆదివారం గాంధీ విగ్రహం ముందు మోకాళ్లపై నిరసన తెలియజేసిన ఏఎన్ఎంలు. మద్దతు తెలిపిన సిఐటీ యు జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్ యూనియన్ జిల్లా కార్యదర్శి లలిత యాదమ్మ విజయ లక్ష్మి అమృత పద్మ అనంతమ్మ సత్యమా అనిత సుజాత శంకరమ్మ రైశా పాపమా తదితరులు పాల్గొన్నారు ఆగస్టు 15నుండి నిరవదిక సమ్మె ప్రారంభించ నున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement