Tuesday, April 30, 2024

రాజాసింగ్ ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలి.. ఎంఐఎం లేఖ

గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని ఎంఐఎం పార్టీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసింది. రాజాసింగ్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపింది. ఆయనపై వేటు వేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement