Saturday, May 18, 2024

HYD: అంతర్రాష్ట్ర డ్రగ్స్ మూఠా అరెస్ట్

హైదరాబాద్ లోఅంతర్రాష్ట్ర డ్రగ్స్ మూఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని లంబసింగి నుంచి సంగారెడ్డికి డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.32 లక్షలు విలువ చేసే 80 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లను సీజ్ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement