Wednesday, May 1, 2024

పోలీసులకు చిక్కిన డ్రగ్స్ ముఠా

హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా పోలీసులకు పట్టుబడింది. డ్రగ్స్, గంజాయి ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 294 కేజీల గంజాయితో పాటు నార్కోటిక్ డ్రగ్ సప్లై చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్ట్ చేశారు. భువనగిరి, రామన్నపేట్ లో sot పోలీసుల సోదాల్లో ఈ గ్యాంగ్ పట్టుబడింది. వీరి వద్ద నుంచి 43 లక్షల 85 వేల విలువ చేసే, డ్రగ్ తో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement