Monday, April 29, 2024

Praja Palana కోసం నోడల్‌ అధికారుల నియామకం

హైదరాబాద్ – ప్రజా పాలన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ అధికారులను నియమించింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్‌ అధికారులను నోడల్‌ అధికారులుగా నియమిస్తూ సీఎస్‌ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

ఉమ్మడి జిల్లాలవారీగా నోడల్‌ అధికారుల వివరాలు :ఆదిలాబాద్‌- ఎం. ప్రశాంత్‌

కరీంనగర్ – శ్రీదేవసేన

నిజామాబాద్‌- క్రిస్టినా చోంగ్తూ

వరంగల్‌ – వాకాటి కరుణ

- Advertisement -

మెదక్‌ – ఎస్‌. సంగీత

హైదరాబాద్‌ – కె.నిర్మల

రంగారెడ్డి – ఇ.శ్రీధర్‌

మహబూబ్‌నగర్‌ – టి.కె.శ్రీదేవి

నల్గొండ – ఆర్వీ కర్ణన్‌

ఖమ్మం – ఎం.రఘునందన్‌రావు

Advertisement

తాజా వార్తలు

Advertisement