Monday, May 6, 2024

Road Accident: పోలీసు వాహనాన్ని ఢీ కొట్టిన ఇసుక లారీ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రేగొండ పోలీస్ స్టేషన్ కి సంబందించిన హైవే పెట్రోలింగ్ వాహనాన్ని ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. స్సై సహా ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement