Thursday, May 16, 2024

Flash: 225 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి

కాళేశ్వరం జోన్ పరిధిలో పనిచేస్తున్న 225 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి కల్పిస్తూ రామగుండం సిపి జోన్ ఇంచార్జ్ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దశాబ్దాల కాలంగా పని చేస్తున్న పదోన్నతులు లేవని కానిస్టేబుళ్లు ఆందోళన చెందుతున్న సమయంలో పెద్ద ఎత్తున పదోన్నతులు కల్పించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement