Monday, April 29, 2024

TS : ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డిని క‌లిసిన పీపుల్ స్టార్‌….

ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిని పీపుల్ స్టార్ ఆర్‌. నారాయ‌ణ మూర్తి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సందర్భంగా నారాయ‌ణ మూర్తి నిర్మిస్తున్న సినిమాల గురించి ఎమ్మెల్సీ అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ఎమ్మెల్సీ శేరితో ముచ్చటించారు. గతం నుంచే ఎమ్మెల్సీ శేరి, పీపుల్ స్టార్ నారాయణమూర్తి సన్నిహితులన్న విషయం తెలిసిందే. మెదక్ లోని కూచన్ పల్లిలో గల ఎమ్మెల్సీ శేరి వ్యవసాయ క్షేత్రాన్ని గతంలో పలుమార్లు నారాయణ మూర్తి సందర్శించిన విషయం విదితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement