Monday, April 29, 2024

మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచాలి: మున్సిపల్ చైర్ పర్సన్

కూరగాయల మార్కెట్ ను ప్రతినిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత ప్రశాంత్ రెడ్డి సూచించారు. సోమవారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ ను సందర్శించారు. రోజూ వేలాది మంది ప్రజలు వచ్చే మార్కెట్ అపరిశుభ్రంగా ఉంటే వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుందని, కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కూరగాయల కొనుగోలుకు వచ్చే ప్రజలు భౌతిక దూరం పాటించేలా చూడాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement