Friday, May 3, 2024

కెసిఆర్ కేబినెట్ విస్త‌ర‌ణ – ప‌ట్నం మ‌హేందర్ రెడ్డితో మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయించిన గవర్నర్

హైద‌రాబాద్ – ముఖ్య‌మంత్రి కెసిఆర్ నేడు త‌న క్యాబినెట్ ను విస్త‌రించారు.. కొత్త‌గా మంత్రివ‌ర్గంలోకి ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద్ర‌రెడ్డిని తీసుకున్నారు.. గ‌తంలో మంత్రిగా ప‌ని చేసిన ఈట‌ల క్యాబినెట్ నుంచి వైతొల‌గంతో ఏర్ప‌డిన ఖాళీని ప‌ట్నంతో భ‌ర్తీ చేశారు…

కాగా రాజ‌భ‌వ‌న్ లో నేటి మ‌ధ్యాహ్యం జరిగిన కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై మంత్రిగా ప‌ట్నం తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు.. ఈ కార్యాక్ర‌మానికి ముఖ్య‌మంత్రి కెసిఆర్ తో పాటు ప‌లువురు మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు హాజ‌ర‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement